Thursday, May 16, 2024

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ..

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సుమారు 50 వేల మంది భక్తులు దర్శించుకున్న‌ట్టు అధికారులు అంచ‌న వేశారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావ‌డం విషేశం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు కృష్ణ ప్రసాద్ తెలిపారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement