Saturday, May 25, 2024

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 765 నమోదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా మరో 765 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. గురువారం కరోనా నుంచి 648 మంది బాధితులు కోలుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,609 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement