Saturday, April 27, 2024

పల్నాడు ఎస్పీపై చంద్రబాబు ట్వీట్‌


పల్నాడు ఘటనపై పోలీసుల తీరు బాగాలేదని చంద్రబాబు మండిపడ్డారు. ఈ మేరకు పల్నాడు జిల్లా ఎస్పీపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎస్పీని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఎస్పీ స్థానంలో హోంగార్డును కూర్చోబెట్టినా సమర్ధవంతంగా పనిచేస్తారు అన్నారు. లాఅండ్‌ ఆర్డర్‌ను పణంగా పెట్టి వైసీపీకి సహకరిస్తున్న ఎస్పీని వెంటనే తొలగించాలని ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement