Thursday, May 9, 2024

Breaking : కొత్త‌వ‌ల‌స‌లో దారుణం – భార్య‌పై పెట్రోల్ పోసి త‌గుల బెట్టిన భ‌ర్త

భార్య‌ను పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టాడు భ‌ర్త‌..అనంత‌రం త‌న భార్య క‌నిపించ‌డం లేద‌ని పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.. కాగా భ‌ర్త నాగ‌రాజు హ‌త్య‌చేశాడ‌ని పోలీసులు నిర్ధారించారు. విజ‌య‌న‌గ‌రం కొత్త‌వ‌ల‌స‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. దాంతో నిందితుడు నాగ‌రాజు ప‌రారీలో ఉన్నాడు. పోలీసులు గాలింపు చర్య‌లు చేప‌ట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement