Monday, May 20, 2024

PBKS vs RCB | పంజాబ్ – ఆర్సీబీ మ్యాచ్‌కు వర్షం అంతరాయం

ధర్మశాల వేదకగా పంజాబ్ కింగ్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్ల మద్య జ‌రుగుతున్న మ్యాచ్ వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తుండగా.. 10వ ఓవర్లో వ‌ర్షం మొదలైంది. దీంతో ఎంపైర్లు మ్యాచ్ ను నిలిపి వేశారు.

కాగా, ఈ మ్యాచ్ టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న బెంగళూరు… దూకుడుగా ఆడుతోంది. తొలుత వికెట్లు రెండు కీలక వికెట్లు పడినప్పటికీ… విరాట్ కోహ్లీ ( 23 బంతుల్లో 42 నాటౌట్ ),రజత్ పటీద్ ( 23 బంతుల్లో 55) దంచి కొట్టారు. దీంతో 44పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన బెంగళూరు స్కోర్ 10 ఓవర్లు ముగిసే సరికి 119 కి చేరింది. ఇక ప్రతస్తుం క్రీజ్‌లో విరాట్ కోహ్లీ, కెమార్ గ్రీన్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement