Thursday, May 16, 2024

Breaking : కుప్ప కూలిన ఇల్లు..9మందిని ర‌క్షించిన అధికారులు..

ముంబై అంటాప్ హిల్ ప్రాంతంలో ఇల్లు కుప్ప కూలింది. ఈ ఘ‌ట‌న‌లో శిథిలాల కింద చిక్కుకున్న 9మందిని అధికారులు ర‌క్షించారు. కాగా ఘ‌ట‌నాస్థ‌లిలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఇంకా శిథిలాల కింద ఎవ‌రైనా చిక్కుకుని ఉన్నారేమో అని అధికారులు వెలికితీత కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement