Sunday, May 12, 2024

IIMలకు పాకిన కరోనా

గుజరాత్‌లోని అహ్మ‌దాబాద్‌ ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. అహ్మ‌దాబాద్‌ IIMలో 25 మంది విద్యార్థులు, 15 మంది ప్రొఫెస‌ర్లు క‌లిపి మొత్తం 40 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దాంతో వారంద‌రినీ ఐసోలేష‌న్‌లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు చెందిన డిప్యూటీ హెల్త్ ఆఫీస‌ర్ మెహుల్ ఆచార్య ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement