Tuesday, July 23, 2024

AP: రైలు ఢీకొని… తల్లీ, కొడుకు మృతి

పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మహిళ దుర్మరణం.. తల్లిని కాపాడబోయి కొడుకు కూడా మృతి చెందారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

నెల్లూరు జిల్లా కావలిలో సైదాపురం మండలం చాగణం గ్రామానికి చెందిన బట్టా సుభాషినికి కావలిలో ఎన్నికల విధులకు వెళ్తుండగా, కావలిలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఆమెను కాపాడేందుకు ట్రాక్ పైకి వెళ్లిన ఆమె కొడుకు విజయ్‌ని కూడా రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement