Monday, April 29, 2024

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 12, 923 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 12, 923 మందికి కరోనా సోకింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,71,294కు చేరింది. అదే సమయంలో కరోనా కారణంగా మరణించిన వారు 108 మంది. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,55,360 కి పెరిగింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement