Saturday, April 27, 2024

నిజామాబాద్ : పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ లో జరిగిన తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే గణేష్ గుప్త, ఎమ్మెల్సీ ఆకుల లలిత, వీడీగౌడ్, వఠల్ రావు తో కలిసి ఆమె నిజామాబాద్ లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement