Saturday, April 27, 2024

డెహ్రాడూన్ : పూర్తిగా ధ్వంసమైన తపోవన్ డ్యాం- జల ప్రళయం నష్టం 3వేల కోట్ల పైనే!

మంచు చెరియలు విరిగిపడిన కారణంగా ఉద్భవించిన జల ప్రళయం వల్ల జరిగిన ఆస్తినష్టం 3వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. జల ప్రళయం కారణంగా తపోవన్ డ్యాం పూర్తిగా ధ్వంసమైంది. అలాగే తపోవన్ ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కూడా పూర్తిగా ధ్వంసమైంది.  వాయు సేన ఏరియల్ సర్వేలో డ్యాం, జలాశయం ఆనవాళ్లు కూడా లేకుండా కొట్టుకుపోయినట్లు తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement