Tuesday, May 14, 2024

తిరుమలలో సాధార‌ణ ర‌ద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

తిరుమలలో భక్తుల సాధార‌ణ‌ రద్దీ కొనసాగుతుంది. 19 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనానికి వేచియున్నారు. వీరికి 8 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ వర్గాలు తెలిపాయి. కాగా నిన్న స్వామివారిని 83,880 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,710 తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5. 86 కోట్లు వచ్చిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement