Friday, May 24, 2024

తిరుమ‌ల‌లో సాధార‌ణ ర‌ద్దీ… శ్రీవారి ద‌ర్శ‌నానికి 4 గంట‌ల స‌మ‌యం..

తిరుమ‌ల‌లో సాధార‌ణ ర‌ద్దీ కొన‌సాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భ‌క్తులు త‌ర‌లివ‌స్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 28 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. నిన్న శ్రీవారిని 62,351 మంది దర్శించుకోగా 31,473 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement