Sunday, May 5, 2024

Breaking: అమిత్ షాతో రాజగోపాల్ రెడ్డి భేటీ

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బీజేపీలో చేరిక, మునుగోడులో భారీ బహిరంగ సభపై రాజగోపాల్ రెడ్డి అమిత్ షాతో చర్చించనున్నారు. బహిరంగ సభ కు అహ్వానించే అవకాశముంది. ఇంకా పలు అంశాలపై చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement