Saturday, April 27, 2024

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేసిన సినీ స్టార్స్ వీరే!!

కరోనా కష్టకాలంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి సినీ స్టార్స్ అండగా నిలుస్తున్నారు. తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. తాజాగా సీఎం ని కలిసిన రజినీకాంత్ 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. అలాగే విక్రమ్ కూడా రిలీఫ్ ఫండ్ కు ఆన్లైన్ ద్వారా 30 లక్షలు ఇచ్చారు. గతంలో ఇప్పటివరకు విరాళాలు ఇచ్చిన వారి పేర్లు చూసుకుంటే…!!

సూర్య కోటి రూపాయలు, రజనీకాంత్ కుమార్తె సౌందర్య కోటి రూపాయలు, అజిత్ 25 లక్షలు, శివ కార్తికేయన్ 25 లక్షలు ,మురుగుదాస్ 25 లక్షలు, ఉదయనిధి స్టాలిన్ 25 లక్షలు ,జయం రవి 10 లక్షలు, శంకర్ 10 లక్షలు, డైరెక్టర్ వెట్రిమారన్ 10 లక్షలు ఇచ్చారు. ఇంకా చాలామంది తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement