Monday, May 6, 2024

నా ముగ్గురు ఇలా క‌లిశారు.. ఫొటో పోస్ట్ చేసిన న‌మ్ర‌త‌

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు భార్య న‌మ్ర‌త ప‌క్కా హౌస్ వైఫ్ అంటుంటారు చాలా మంది. భర్త మహేష్ బాబు సినిమాలకు .. ఇతర వ్యాపారాలకు సంబంధించిన విషయాలను చూసుకుంటూ మరో వైపు పిల్లల యొక్క ప్రతి విషయాన్ని కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. పిల్లలను చాలా పద్దతిగా పెంచడంతో పాటు భర్తకు అన్ని తానై చూసుకుంటూ ఉంది.నమ్రత షేర్ చేసే ఫొటోల్లో ఎక్కువ శాతం భర్త మహేష్ బాబు .. పిల్లలు సితార ఇంకా గౌతమ్ కృష్ణ ఫొటోలు ఉంటాయి. తాజాగా మరోసారి ఈ ఫొటోను షేర్ చేసిన నమ్రత కాస్త గ్యాప్ తర్వాత నా ముగ్గురు ఇలా కలిశారు అంటూ కామెంట్ పెట్టింది.ఇటీవల విదేశీ పర్యటన కారణంగా మహేష్ బాబు పిల్లలు కాస్త దూరంగా ఉన్నారు. దాంతో కాస్త గ్యాప్ తర్వాత కలవడంతో పిల్లలు మరియు మహేష్ బాబు సీరియస్ గా మాట్లాడుకుంటూ చిల్ అవుతూ ఉండగా ఇలా నమ్రత క్లిక్ చేసి తన ఆనందాన్ని సోషల్ మీడియాలో ఇలా షేర్ చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement