Wednesday, May 8, 2024

#maskpodu అంటున్న కార్తీ

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ లు ,పాక్షిక లాక్‌డౌన్‌ లను విధిస్తుంది. మరోవైపు కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి సినీస్టార్ సైతం సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. మరి కొంత మంది స్టార్స్ కరోనా పై అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా ద్వారా తమ సందేశాలను పంపుతున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో కార్తీ మాస్క్ పొడు అంటూ వీడియోను సాంగ్ షేర్ చేశాడు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాస్క్ ధరించడం చాలా ముఖ్యమని మాస్క్ ప్రాధాన్యతను తెలుపుతూ ఈ సాంగ్ రిలీజ్ అయింది. కరోనా నుంచి రక్షణకు ఉత్తమ మార్గం #maskpodu మాస్క్ దర్శించండి. టైట్ గా ధరించండి. సరిగ్గా ధరించండి.డబల్ మాస్క్ ధరించండి… అంటూ కార్తీ ట్వీట్ చేశాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement