Monday, April 29, 2024

Flash: రైలు కింద పడి ఇద్దరు మృతి.. దంపతులుగా అనుమానం

అనంతపురం జిల్లాలో రాప్తాడు మండలం రైల్వే గేట్ సమీపంలో సోమవారం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు రైలు కింద పడి మరణించారు. మృతులలో ఒక మహిళ, పురుషుడు ఉన్నారు. వీరిద్దరూ భార్యాభర్తలు అయి ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇద్దరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. రాప్తాడు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement