Wednesday, May 15, 2024

సమాధుల స్థలంలో యువకుడు ఆత్మహత్య

కరీంనగర్ క్రిస్టియన్ సమాధుల స్థలం వద్ద ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఉరి వేసుకున్న వ్యక్తి జ్యోతి నగర్ కు చెందిన మద్దెల వినోద్ కుమార్ గా గుర్తించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement