Monday, April 29, 2024

భీమవరంలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన

భీమవరంలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. జనవాణి-జనసేన భరోసా కార్యక్రమంలో వపన్‌ పాల్గొని ప్రసంగించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. భీమవరం డంపింగ్‌ యార్డ్‌ సమస్య తీర్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement