Wednesday, May 8, 2024

దేశ ప్రగతి రథ సారధి ప్రధాని మోడీ.. సీఎం జగన్

దేశ ప్రగతి రథసారధి ప్రధాని మోడీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విశాఖ ఏయూ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… ఏపీని తగిన విధంగా కేంద్రం ఆదుకోవాలని కోరారు. మోడీతో అనుబంధం పార్టీలు, రాజకీయాలకు అతీతమని సీఎం జగన్ అన్నారు. ఏపీ సంక్షేమం, డెవలప్ మెంట్ దిశగా ముందుకెళ్తోందన్నారు. వికేంద్రీకరణ, పారదర్శకతతో పాలన సాగిస్తున్నామన్నారు. ఏపీ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. విభజన గాయం నుంచి ఏపీ కోలుకోలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement