Thursday, May 16, 2024

Vizag: న‌డిరోడ్డుపై క‌త్తితో మ‌హిళ వీరంగం

న‌డిరోడ్డుపై ఓ మ‌హిళ క‌త్తితో వీరంగం సృష్టించిన ఘ‌ట‌న ఏపీలో వైజాగ్ లో చోటుచేసుకుంది. విశాఖ‌ప‌ట్నం జిల్లా అల్లిపురం మెయిన్ రోడ్డులో మ‌హిళ వీరంగం సృష్టించింది. దీంతో స్థానికులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు అక్క‌డికి చేరుకొని మ‌హిళ‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement