Monday, May 13, 2024

మహిళా, పోక్సో ప్రత్యేక కోర్టుల‌ను ప్రారంభించిన హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి

విజయనగరం: జిల్లా కోర్టుల సముదాయంలో మహిళా, పోక్సో ప్రత్యేక కోర్టుల‌ను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ప్రారంభించారు.. ఈ కార్య‌క్ర‌మంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ చీకటి మానవేంద్ర నాథ్ రాయ్, జిల్లా న్యాయమూర్తి గుత్తాల గోపి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement