Saturday, April 27, 2024

తిరువూరు బస్టాండ్ సెంటర్లో యువకుడి దారుణహత్య

తిరువూరు: కృష్ణా జిల్లా తిరువూరులో ఓ యువ‌కుడు దారుణంగా హ‌త్య‌కు గుర‌య్యాడు. బ‌స్టాండ్ సెంట‌ర్లో ఈ హ‌త్య జ‌రిగింది. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌తో తిరువూరు ప‌ట్ట‌ణం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. ప్ర‌శాంతంగా ఉండే ప‌ట్ట‌ణంలో ఇటువంటిది జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కాగా హ‌త్య‌కు గురైన యువ‌కుడు క‌ల్యాణ‌పు కృష్ణ‌చైత‌న్య‌(26) గుర్తించారు. విష‌యం తెలుసుకున్న స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్ భీమ‌రాజు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement