Thursday, May 16, 2024

సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ.. ఏపీఎండీసీ సహా సంబంధిత పార్టీలకు నోటీసులు జారీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనలో మరో వివాదాస్పద అంశం సుప్రీంకోర్టుకు చేరింది. గతంలో ఉన్నత విద్యామండలి ఆస్తుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరగగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ విభజనలో నెలకొన్న ప్రతిష్టంభనపై జోక్యాన్ని కోరుతూ తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు టీఎస్ఎండీసీ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందన కోరుతూ ఏపీఎండీసీ సహా సంబంధమున్న ఇతరులకు నోటీసులు జారీ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement