Sunday, April 28, 2024

పన్నుల మోతలో ఏపీ నెంబర్ వన్ః దేవినేని ఉమా

పెట్రో ఉత్పత్తులపై పన్నుల భారం విషయంలో ఆంధ్రప్రదేశ్‌  దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ‘’సెంచరీ దాటినా తగ్గేదిలేదంటున్న సర్కార్. కోవిడ్ కాలంలో భారం తగ్గించిన ఇతర రాష్ట్రాలు. ఏపీలో మాత్రం వ్యాట్, రోడ్ సెస్ పేరుతో అదనపు బాధుడుతో భారం. అభివృద్ధిలో అట్టడుగున ఉన్న ఏపీ పన్నుల మోతలో మొదటిస్థానంలో ఉన్న మాట వాస్తవం కాదా?’’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement