Friday, March 29, 2024

డోన్ లో దొంగలు హల్ చల్

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో దొంగలు హల్ చల్ చేశారు. వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలోఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించారు. గ్యాస్ కట్టర్,గడ్డపారాల సహాయంతో ATM కేంద్రలోకి ప్రవేశించిన దుండగులు.. రెండు మిషన్లలో ఉన్న నగదును దొంగిలించారు. ATMలో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఏటీఎం కేంద్రాన్ని పరిశీలించి.. దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement