Monday, May 13, 2024

Suspicious death – అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

నందికొట్కూరు, జూన్ 20 : నందికొట్కూరు నియోజకవర్గం జూపాడుబంగ్లా మండల పరిధిలోని భాస్కరాపురం గ్రామం కే సి కెనాల్ బ్రిడ్జి వద్ద అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందారు. పగిడ్యాల మండలం తూర్పు ప్రాతకోట గ్రామానికి చెందిన మూల వెంకటరమణ గా తూర్పు ప్రాతకోట గ్రామానికి చెందిన అనే వ్యక్తి గా గుర్తించారు.

గత రాత్రి ఈ సంఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. జూపాడుబంగ్లా ఎస్ ఐ వెంకట సుబ్బయ్య, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement