Sunday, April 28, 2024

వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు – చెట్టుకు కట్టేసి వీర బాదుడు…

అవుకు – ప్రభ న్యూస్. (20 జూన్) అవుకు మండలంలోని చనుగొండ్ల గ్రామంలో అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య విభేదాలు ఒకసారిగా బగ్గుమన్నాయి.


పూర్తి వివరాల లోకి వెళితే చనుగొండ్ల గ్రామంలో చల్లా వర్గానికి చెందిన బైరెడ్డి కేషాల్ రెడ్డిని ఎమ్మెల్యే కాటసాని వర్గానికి చెందిన పద్మనాభ రెడ్డి, సుంకిరెడ్డి, నిరంజన్ రెడ్డి తోపాటు పదిమంది దాకా గ్రామం బయట ఉన్న కళ్ళంలో చేతులను తాళ్లతో చెట్టుకు కట్టేసి విచక్షణ రహితంగా దాదాపు గంటపాటు దాడి చేసినట్టు బాధితుడు కేషాల్ రెడ్డి మీడియాకు తెలిపారు.
ఇంత జరిగినా చూసి చూడనట్లు ఉన్న పోలీసులు. పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బాధితులు,, గ్రామస్తులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement