Friday, April 26, 2024

టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ ఎన్నికల స‌మ‌యం స‌మీపిస్తున్న‌ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య టీడీపీలో చేరారు. హైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో మునిరామయ్య ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మునిరామయ్యతో పాటు ఆయన కుమారుడు ప్రవీణ్ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి చంద్రబాబు పార్టీలోకి సాదర స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement