Wednesday, May 15, 2024

త‌ల్లికి అంతిమ సంస్కారాలు నిర్వ‌హించిన కుమార్తె..

ఇచ్ఛాపురం తల్లి మరణించడంతో కూతురే కొడుకై తలకొరివి పెట్టిన ఘటన ఇచ్ఛాపురం మండలం కేశుపురంలో చోటుచేసుకుంది. కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో తెలుకల బృందావతి బాధపడుతోంది. ఆమె ముగ్గురు కుమార్తెల్లో ఇద్దరు దివ్యాంగులు. భర్త సాహూ కుటుంబాన్ని వెళ్లిపోవడంతో కూలి పనులు చేస్తూ పిల్లలను పోషిస్తోంది. బుధవారం తీవ్ర అస్వస్థత కారణంగా బృందావతి మృతి చెందింది. చిన్న కుమార్తె, దివ్యాంగురాలు శాంతి అన్నీ తానై తల్లికి తలకొరివి పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement