Thursday, May 2, 2024

Rail Ahar – రూ.50కే రైళ్ల‌లో భోజ‌నం – నేటి నుంచి అమ‌లు

హైద‌రాబాద్ – జనరల్‌ బోగీల్లోని ప్రయాణికుల కోసం తక్కువ ధరకే భోజనం , తాగునీటిని అందించే సదుపాయం దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి వచ్చింది. ఈ భోజ‌నం ధ‌ర రూ.50 గా నిర్ణ‌యించారు.. మొత్తం నాలుగు స్టేషన్లలో ఈ సేవలను ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. తొలి దశలో హైదరాబాద్‌, విజయవాడ, గుంతకల్‌, రేణిగుంట రైల్వేస్టేషన్లలో ఈ సేవలను ప్రారంభించినట్లు పేర్కొంది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని స్టేష‌న్ల‌కు విస్త‌రిస్తామ‌ని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement