Sunday, May 5, 2024

అయిల్ ట్యాంక‌ర్ ఆటో ఢీ – ఒక‌రి మృతి..

శైలం (ఆత్మకూరు) ఆత్మకూరు మండలపరిధిలో అమలాపురం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో ఆయిల్ ట్యాంకర్ ఆటోను కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదు మందికి తీవ్ర గాయాలయాయి. ప్రమాదంలో గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కర్నూలు పట్టణానికి చెందిన మేదరి నాగన్న గా గుర్తించిన పోలీసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement