Tuesday, May 7, 2024

ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి..

నెల్లూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందడం స్థానికంగా కలిచివేసింది. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకుపల్లిపాలెంలో భార్య, కుమార్తె అనుమానాస్పదంగా మృతి చెందగా భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త మురళి (24),భార్య స్వాతి(19), కుమార్తె (14 నెలలు) ఈ ఘటనలో మృతి చెందారు. స్థానికుల సమాచారం తో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement