Monday, April 29, 2024

ఓటు హ‌క్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి

కోట- తిరుపతి ఉప ఎన్నిక‌ల‌లో భాగంగా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, సోదరులు నల్లపురెడ్డి రాజేందర్ రెడ్డి, నల్లపరెడ్డి జగదీశ్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, రోహిన్ రెడ్డి కోట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు రాజ్యాంగం మనకు కల్పించిన ప్రాథమిక హక్కు నిప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement