Saturday, April 27, 2024

బీజేపీ అభ్యర్థికి భద్రత కావాలి.. ఎస్ఈసీకి సోము వీర్రాజు ఫిర్యాదు

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బీజేపీ అభ్యర్థి, ఏజెంట్లకు భద్రత కావాలని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ వాలంటీర్ల ద్వారా ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తోందన్నారు. వాలంటీర్లను అడ్డుకున్నందుకు బీజేపీ నేతలపై దౌర్జన్యం చేశారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement