Thursday, May 2, 2024

రైల్వే శాఖ మంత్రికి ఎంపీ జీవీఎల్ లేఖ

రైల్వే శాఖ మంత్రి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. తుని ఘటనలో కాపు నేతలపై కేసులు ఎత్తివేయాలని కోరారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడంలో కాపు నాయకుల పాత్ర లేదన్నారు. అందువల్ల కాపు నేతలపై కేసులను ఎత్తివేయాలని ఎంపీ జీవీఎల్ రైల్వే మంత్రిని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement