Thursday, May 16, 2024

ఆర్టీసీ బస్సుకు.. తప్పిన ముప్పు

ఉంగుటూరు టోల్ ప్లాజా: సుమారు 30 మంది ప్రయాణికులతో విజయవాడ నుండి కాకినాడ వెళుతున్న ఆర్టీసీ బస్సుకి పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఒక్కసారిగా ముందు ట్రైరు బ్లాస్ట్ కావడంతో బస్సు అదుపు తప్పి డివైడర్ ని ఢీ కొట్టి ఐరన్ ర్యాంపును దాటి చెట్టును ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఎవ‌రికి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. కాగా ట్రాఫిక్ స్థభించడంతో టోల్ ప్లాజా రెస్కు సిబ్బంది .. ఉంగుటూరు ఎస్సై ఘాటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను దారిమళ్ళించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement