Friday, May 3, 2024

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి తలసాని

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement