Sunday, May 5, 2024

Social: తెల్ల బంగారంతో.. పల్లె బంగారాలు..

తెలంగాణలో ఈ ఏడాది ప‌త్తి పంట బాగా పండింది. మార్కెట్‌లో కూడా మంచి డిమాండ్ ప‌లుకుతోంది. ప‌త్తి వేసిన రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే.. నారాయ‌ణ‌పేట జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న త‌న ట్విట్ట‌ర్ లో ఓ ఫొటోను షేర్ చేశారు.

అదేంటంటే.. ప‌ల్లె ఆడ‌ప‌డుచులు ప‌త్తిలో కూర్చుని చూస్తున్నారు.. వారి మోములో చెప్ప‌లేని సంతోషం క‌నిపిస్తుంది.. ఈ ఫొటోకి క్యాప్ష‌న్ పెట్టండి అని క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న ఏం రాయ‌కుండా అలా వ‌దిలేశారు. అయితే.. ఆ ఫొటో చూసిన చాలా మంది దాన్ని లైక్ చేస్తూ.. స‌ర‌దాగా వారికి తోచిన కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడీ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి:

https://twitter.com/AndhraPrabhaApphttps://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement