Wednesday, May 8, 2024

సీఎం జగన్ ను కలిసిన మంత్రి బొత్స

సీఎం జగన్ తో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అరెస్ట్, పదవ తరగతి ప్రశ్నాపత్నం లీక్‌పై ప్రధానంగా చర్చ జరుగుతోంది. కాగా,  ఏపీలో టెన్త్‌ పేపర్ లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ కొండాపూర్‌లోని నారాయణ నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement