Tuesday, May 14, 2024

మంత్రి బొత్సతో సీపీఎస్ ఉద్యోగ సంఘాల భేటీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ మంత్రి బొత్స సత్యనారాయణతో సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేత‌లు భేటీ అయ్యారు. ఓపీఎస్ నుంచి కిందకు రండి, జీపీఎస్‌ను మరింత మెరుగ్గా అమలు చేద్దామని మంత్రి తెలుపగా…. ఓపీఎస్‌ పేరుతో తప్ప, ఏ ప్రతిపాదనను అంగీకరించబోమని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. జీపీఎస్‌‌పై మీకున్న అభ్యంతరాలు తెలియచేయాలని మంత్రి బొత్స కోరారు. మరోసారి చర్చల్లోనూ మంత్రి బొత్స జీపీఎస్ ప్రస్తావన తీసుకువచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement