Monday, April 29, 2024

భారీగా ఎర్రచందనం పట్టివేత

కాకుళం జిల్లా టెక్కలిలో రూ.కోట్ల విలువ చేసిన ఎర్రచందనం దుంగలను టెక్కలి పోలీసులు పట్టుకున్నారు. సీఐ సూర్య చందమౌళి, ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మాటుకాసి నౌపడ మెలియాపుట్టి రహదారి వద్ద పశువులు మేత, తవుడు మాటున ఈ రూ.కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా పట్టుకున్నారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం వీటివిలువ కోట్ల రూపాయలు ఉంటుంది అని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి టెక్కలి పోలీసు స్ఠేషన్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement