Thursday, March 28, 2024

స్కూల్ బ‌స్, బొలెరో ఢీ.. విద్యార్థులు సేఫ్‌..

భద్రాద్రి పాల్వంచ మండలం ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద తృటిలో తప్పిన పెను ప్రమాదం త‌ప్పింది. స్కూల్ పిల్లల‌ను తీసుకొస్తున్న బ‌స్‌, బొలెరో వాహనం ఢీ కొట్టిన ఘ‌ట‌న‌లో ఇద్దరు డ్రైవర్ల కు గాయాల‌య్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ బ‌స్‌ లో సుమారు 60 మంది నారాయణ స్కూల్ విద్యార్థులు ఉన్నారు. చిన్నారులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement