Friday, April 26, 2024

రామతీర్థం: కోదండ రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన

విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో కొండపై శ్రీ కోదండ రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కర్యాక్రమంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ డా ఎం.హరి జవహర్ లాల్, ఎమ్మెల్యే బడుకొండ అప్పల నాయుడు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement