Sunday, May 5, 2024

Atmakur : స్మృతివనంలో ఘనంగా వైఎస్ జయంతి

నంద్యాల జిల్లా (ఆత్మకూరు) : దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని స్మృతివనంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు, కార్యకర్తలు నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement