Saturday, April 27, 2024

Breaking: ఒకే కుటుంబంలో వదిన, మరిది ఆత్మహత్య

ఒకే కుటుంబంలో వదిన, మరిది ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురంలో జరిగింది. మరిది అశోక్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా, వదిన నిర్మల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement