Wednesday, May 15, 2024

AP | కౌతాళంలో దారుణం.. కన్న బిడ్డలను కడతేర్చిన తల్లి

కర్నూలు జిల్లా క్షణికావేశంలో కన్న బిడ్డలను ఓ తల్లి కడ తేర్చడంతోపాటు తాను ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇవ్వాల (శనివారం) రాత్రి కర్నూలు జిల్లా పరిధిలోని కౌతాళం మండలం హాల్విలో చోటు హాల్వికి చెందిన రామకృష్ణ, శారదమ్మ దంపతులు శనివారం రాత్రి భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన శారద తన ఇద్దరి బిడ్డలను హతమార్చి తాను వాస్మాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. హాల్వి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement