Saturday, April 27, 2024

120 అడుగుల జాతీయ ప‌తాకంతో భారీ ర్యాలీ….

అవ‌నిగ‌డ్డ – భారతదేశ జాతీయ పతాకాన్ని పింగ‌ళి వెంక‌య్య‌ రూపకల్పన చేసి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అవ‌నిగ‌డ్డ‌లో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. అవనిగడ్డ శాసన సభ్యుడు సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో 120 అడుగుల జాతీయ జెండాతో విద్యార్ధులు, పుర ప్ర‌ముఖులు, ప్ర‌జ‌ల‌తో ర్యాలీ జ‌రిపారు.. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకోల్లు నరసింహారావు, డిఎస్పీ మహబూబ్ బాషా, సిఐ రవికుమార్ , పోలీస్ సిబ్బంది, పి.ఇ.టి లు జడ్పీ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement