Monday, May 13, 2024

Krishna: బైక్ పైకి దూసుకెళ్లిన కారు : ఇద్ద‌రు మృతి

ఓ కారు డివైడ‌ర్ ను ఢీకొట్టి బైక్ పైకి దూసుకెళ్ల‌డంతో ఇద్ద‌రు మృతిచెందిన విషాధ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా కంచిక‌చ‌ర్ల మండ‌లంలో కారు డివైడ‌ర్ ను ఢీకొట్టి బైక్ పై దూసుకెళ్లింది. ఇద్ద‌రు మృతిచెంద‌గా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ వారిని పోలీసులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement